News

సినీ నటి కాదంబరి జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులకు హైకోర్టు మధ్యంతర ఊరట కల్పించింది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి భేటీ కానున్న నేపథ్యంలో ఇరాన్ కీలక ...
సత్తెనపల్లిలో జగన్ ర్యాలీ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వైసీపీ నేత అంబటి రాంబాబు పై భారత న్యాయసంహితలోని 188, 332, ...
ఏడుకొండలవాడా గోవిందా గోవింద అంటూ కాలినడకన శ్రీవారిమెట్టుమార్గంలో తిరుమలకు చేరుకునే భక్తుల సౌలభ్యం కోసం జారీచేస్తున్న..
ఆంధ్రప్రదేశ్‌లో యోగా మీద అవగాహన పెంచే లక్ష్యంతో విశాఖ బీచ్ రోడ్డులో 'యోగాంధ్ర' కార్యక్రమం కింద భారీ వాకథాన్ నిర్వహించబడింది.
ప్రయాణికులకు ప్రయాణంలో మరింత సౌకర్యంగా ఉండేందుకు బస్సుల్లో వై-ఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.ఈ మేరకు ఢిల్లీకి చెందిన ఒక ...
ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ...
ఆచార్య రంగా విశ్వవిద్యాలయం(ఎపీ), ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం లాం ఫారంలో మిరప విత్తనాలు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి.
ఈ టెక్నాలజీతో భారతదేశం అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీలో ముందంజ వేసింది. ఇది దేశ భద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర ...
దేశ రక్షణ వ్యవస్థను మరింత బలపర్చే విధంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుందని తెలిపారు. ఈ విజయంతో భారత్ క్వాంటమ్ కమ్యూనికేషన్‌ను ...
Chandrababu Naidu : పన్ను వసూళ్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ..పన్ను ఎగవేతలపై ప్రోత్సాహకాలకు పునర్విమర్శ జరుగుతుందని చెప్పారు.
మృతదేహాల్లో 157 మృతుల దేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరిలో ఇద్దరు విదేశీయులు, 11 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ...