News

IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాకౌట్‌ దశకు దాదాపు చేరుకుంది. ప్రస్తుతం 8 విజయాలు సాధించిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో ...
Warren Buffett ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ (Warren Buffett) బెర్క్‌షైర్‌ హత్‌వే సీఈవో పదవిని ...
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-1 (2023) ప్రధాన పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోని 13 ...
హైదరాబాద్‌: నాని ( Nani) హీరోగా నటించిన రీసెంట్‌ మూవీ ‘హిట్‌ 3’ (HIT 3). బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకున్న ఈ ...
పాక్‌తో వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా భారత్‌ అడుగులు వేస్తుండడంతో.. ఆ దేశం కూడా ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది.
డబ్బుల్లేక కాలినడకన స్వగ్రామానికి పయనమైన భార్యాభర్తలు రాత్రంతా అడవిలో చిక్కుకుపోయిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
రాజధాని గ్రామం వెంకటపాలెం సమీపంలో ఎల్‌అండ్‌టీ కంపెనీ పైపులు దగ్ధమైన స్థలాన్ని గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్‌.. తుళ్లూరు డీఎస్పీ ...
విజయవాడ: నగరంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది.
నడక ఆరోగ్యానికి మేలని తెలిసిందే. కానీ, నడకలో అనేక రకాలు ఉంటాయని, వాటితో ఒంట్లోని ఎన్నో రుగ్మతలను దూరం చేసుకోవచ్చని తెలుసా..
చార్మినార్‌... చారిత్రక వైభవానికి సాక్షి. రామోజీ ఫిల్మ్‌ సిటీ... అతిపెద్ద చిత్రనగరి. రామప్ప... యునెస్కో మెచ్చిన శిల్పఝరి.
రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమం ముగియగానే తెదేపా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై దృష్టి ...
కొత్తపొల్లంకి... పచ్చటి పొలాల మధ్యనున్న చిన్న గ్రామం. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఉంది. రెండంటే రెండే వీధులున్న ఆ పల్లెలో ...