Nuacht

మునుపెన్నడూలేని విధంగా మామిడి రైతులు దిగాలు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేక నష్టాలబాట పట్టారు. మండలంలో 4,500 ఎకరాల్లో ...
నిత్య జీవితంలో యోగా భాగం కావాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. ఎస్వీయూ తారకరామా స్టేడియంలో చేపట్టిన 11వ ...
జిల్లా పారిశ్రామికరణపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఎంఎ్‌సఎంఈ పార్కులు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి ...
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం శనివారం జిల్లాలో విజయవంతమైంది.9.65 లక్షలమంది తమ పేర్లను ...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన బదిలీల్లో తప్పుడు సమాచారంతో ప్రయోజనం పొందిన టీచర్లపై వచ్చిన ఫిర్యాదుల పరిశీలనకు కడప ...
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 29వ తేదీన కుప్పం పర్యటనకు రానున్నారు.శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలో ఇటీవల గృహప్రవేశం ...
ఆయుధాల మీద, సైన్యం మీద ఆధారపడని స్వేచ్ఛాయుత భారతదేశం ఆవిష్కృతం అవుతుందని గాంధీ కలలు కన్నారు. కానీ, స్వాతంత్య్రానంతర భారతదేశం ...
నాగేంద్ర బైక్‌పై తన సొంతూరు నుంచి వేరొక ఊరు పని నిమిత్తం బయల్దేరాడు. దారిలో అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
ఉషోదయ వేళ.. ఏదో తెలియని ఉత్సాహం. ఎటుచూసినా తెల్లవారుతున్న ఆకాశం సైతం చిన్నబుచ్చుకునేలా తెల్లని వస్త్రాల్లో నవ్వుతూ సాగుతున్న ...
నిరుద్యోగులకు ఆర్థికంగా చేయూతనందించే సంకల్పంతో ప్రభుత్వం శ్రీకారం చుట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి బ్రేకులు పడ్డాయి.
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి నగరానికి విచ్చేసిన ప్రధాని నరేంద్రమోదీ శనివారం తిరిగి ...
జిల్లా విద్యా శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న అధికారికి జిల్లా విద్యా శాఖాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించకుండా ...