News

పీసీఓఎస్‌.. ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలం పాటు వేధించే ఈ సమస్య.. ఎన్నో అనారోగ్యాల్ని వెంటబెట్టుకొస్తుంది. శరీరంలో హార్మోన్ల ...
కూటమి పాలనలో రైతుల నుంచి పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి.. 24 గంటల్లో చెల్లింపులు చేస్తోందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ...
‘మానవ సేవే మాధవ సేవ’ అన్నారు పెద్దలు. అయితే మూగజీవాలకు సేవ చేస్తే ఆ భగవంతుడి సేవలో లీనమైనట్లే అంటోంది 27 ఏళ్ల త్రిషా పటేల్‌.
భాజపాకి చెందిన కార్పొరేటర్‌ రాకేశ్‌ జైస్వాల్‌పై అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది.
నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని సిర్పూర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాన్‌లో వరి గడ్డిని తరలిస్తుండగా విద్యుత్‌ ...
సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.1,43,876 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.1,28,412 కోట్లుగా ...
ఐదేళ్ల వైకాపా పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం ...
భూతలం నుంచి భూతలం పైకి తాము విజయవంతంగా క్షిపణి ప్రయోగం చేసినట్లు పాక్‌ వెల్లడించింది.
The media could not be loaded, either because the server or network failed or because the format is not supported.
ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి శ్రీలీల ఇటీవల షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు, వాటికి ఆమె పెట్టిన క్యాప్షన్‌ తెగ వైరల్‌ అయిన విషయం ...
మామిడి పళ్లంటే మీకు మహా ఇష్టమా? ఈ సీజన్లో మిస్సవ్వకుండా వాటిని తింటున్నారా? వెరీ గుడ్.. అయితే వాటి రుచి గురించి తెలిసిన మీకు.