ニュース

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న టీమిండియా తదుపరి మెగా టోర్నమెంట్లో పాల్గొననుంది. సుదీర్ఘ విశ్రాంతి ...
మందు ఏరులై పారించాలి..! మద్యం ఆదాయం రూ.35 వేల కోట్లు దాటించాలి..! ఇదీ టార్గెట్‌! ఎంత భారీగా తిన్నా బకాసురుడి ఆకలి తీరనట్లుగా.
రష్యా నుంచి భారత్‌ ముడి చమురు కొనుగోళ్లపై పట్టరాని కోపంతో పన్నులు పెంచిన తెంపరి ట్రంప్‌ ...
దేశంలో ఏ మూల చూసినా రోడ్ల గోసే ... నెల క్రితం వేసిన జాతీయ రహదారులు సైతం గుంతలు పడుతున్నతీరు.. ఇక గ్రామాలు.. జిల్లా రోడ్లు అయితే మరీను... ఎక్కడ అడుగుపెడితే అక్కడ మోకాలి లోతు గొయ్యి.. బండి నడపడం అంటే సర ...
రైతుకే కాదు! ఎవరికీ భరోసా ఇవ్వరని ఎప్పుడో తెలుసు సార్‌.. రైతుకే కాదు! ఎవరికీ భరోసా ఇవ్వరని ఎప్పుడో తెలుసు సార్‌.. సాక్షి, అమరావతి: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియ ...
న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 50 శాతం సుంకం విధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సుంకాలతో అధిక మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుసని, అయినా రాజీపడే ప్రసక్తే ...
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మే నెలలో చేపట్టిన ఉద్యోగుల బదిలీలకు సాంకేతిక విద్యాశాఖ కొత్త భాష్యం చెప్పింది. తొలుత పలుకుబడి, ...
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మరోసారి బెదిరింపులకు దిగారు. మరో 24 గంటల్లో భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. భారత్‌తో వ్యాపారం చేయడం కష్టంగా ఉందని, ...
పైగా.. ‘అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’ అన్న చంద్రబాబు వ్యాఖ్యలనూ తప్పుపట్టారు. మాటిచ్చి తప్పడం ...
‘నవ తెలంగాణ’ పత్రిక వార్షికోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జర్నలిస్టుల గురించి చేసిన వ్యాఖ్యలు కొన్ని అభ్యంతరకరం.
'మహావతార్‌ నరసింహ' సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఎక్కడ చూసిన విజయవంతంగా రన్ అవుతుంది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీ ...
అవిసె గింజలను సూపర్‌ ఫుడ్‌గా, ఫంక్షనల్‌ ఫుడ్‌గా చెబుతారు. అంటే.. ఈ గింజలు పోషకాహారంగా మాత్రమే కాకుండా ఔషధ గుణాలు కలిగి ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయన్న మాట. సాధారణ ధాన్యాలు కేవలం ఆకలిని తీర్చటానికే ...