News

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ (విజయవాడ) : విజయవాడ వన్‌ టౌన్‌ లోని మోటూరు హనుమంతరావు శ్రామిక భవనంలో స్ఫూర్తి, జనవిజ్ఞాన వేదిక ...
న్యూఢిల్లీ : చీనాబ్‌నదిపై ఉన్న బాగ్లిహర్‌ డ్యామ్‌కి భారత్‌ నీటి ప్రవాహాన్ని నిలిపివేసిందని సంబంధితవర్గాలు సోమవారం ...
చండీగఢ్‌ : పరారీలో ఉన్న హర్యానా కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ధరమ్‌ సింగ్‌ చోకర్‌ను ఈడి అరెస్ట్‌ చేసినట్లు అధికారిక వర్గాలు ...
లక్నో : కాంగ్రెస్‌ ఎంపి, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పౌరసత్వ హోదాను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం అలహాబాద్‌ ...
ప్రజాశక్తి - కురుపాం (మన్యం) : మండలంలో మరిపళ్లి పంచాయిత్ణీలో గల నేరడమానుగూడ గిరిజన గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా ...
బిజినెస్‌ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం లాభాల బాటపట్టాయి.
ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : కొత్తపేట సంపత్‌ నగర్‌ కాలనీ మూడు రోడ్డుల సెంటర్లో మందుబాబులు ఆదివారం అర్థరాత్రి బీభత్సం ...
వి ఆర్‌ పురం (అల్లూరి) : మండలంలోని ఉపాధి పనులకు వెళుతున్న కూలీలకు ఉదయం ఎనిమిది గంటలకు నుండి ఎండ తగలడంతో అవస్థలు ...
ఖమ్మం : '' అమ్మా నేనూ నీట్‌ పరీక్ష రాశాం '' అని కుమార్తె ఆనందంగా చెప్పింది. నీట్‌ పరీక్షకు ఓ విద్యార్థినితో పాటు ఆమె తల్లి ...
న్యూయార్క్‌ : పాకిస్థాన్‌-భారతదేశం మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి ఐక్యరాజ్యసమితిలో నేడు కీలక చర్చ జరగనుంది. అంతర్జాతీయ ...
విశాఖపట్నం : పశ్చిమ బెంగాల్‌ తీరంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఒడిశా తీరం మీదుగా ...
అర్థం మారిపోయిన దేశభక్తి, హద్దులు మీరిన మూఢ భక్తి, పెరిగిన ధనిక బీద అంతరాలు, పెచ్చుమీరిన స్త్రీ పురుష వివక్ష సమాజంలో ...