News

వియత్నామీస్ కంపెనీ విన్‌ఫాస్ట్ తమిళనాడులో తన ఈవీ ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది రాబోయే కాలంలో కంపెనీకి ప్రపంచ ఎగుమతుల కేంద్రంగా మారుతుంది.
ఓబీసీ రిజర్వేషన్ బిల్లుకు తక్షణమే ఆమోదం తెలపాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో ఆమె సోమవారం 72 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు.
Leo Weekly Horoscope: ఈ వారం సింహ రాశి జాతకులకు ధైర్యవంతంగా ఉండే నాయకత్వ లక్షణం మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. మీలో ...
ఇంటి నుండి పని చేయడం వల్ల సౌలభ్యాలు చాలా ఉన్నప్పటికీ, ఒకే గదిలో కదలకుండా ఉండటం, సామాజిక సంబంధాలు లేకపోవడం వల్ల మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ అలసటను ఎలా అధిగమించవచ్చో ఎన్సో వెల్‌నెస్ వ్యవస్థాపకురా ...
ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ 2025 ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి. ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలి? తర్వాత ప్రాసెస్​ ఏంటి? వంటి ...