Nuacht

డ్రాగా ముగిసిన భారత్‌, ఇంగ్లండ్‌ టెస్టు సిరీ్‌సలో తనకు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కడంపై ఇంగ్లిష్‌ స్టార్‌ బ్యాటర్‌ ...
భారత జట్టు స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇంగ్లండ్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్‌ విచ్చేశాడు. బుధవారం ఇక్కడకు ...
పేద విద్యార్థినికి సాయం చేసిన టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తన దయార్ద్ర హృదయాన్ని చాటుకొన్నాడు. కర్ణాటకలోని బెళగావికి ...
ఇంగ్లండ్‌పై ఓవల్‌ టెస్ట్‌లో భారత జట్టు చారిత్రక విజయాన్ని జీర్ణించుకోలేని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షబ్బీర్‌ అహ్మద్‌ అవాకులు ...
పండగ సీజన్‌లో వడ్డీరేట్లు మరింత తగ్గుతాయ ని ఎదురుచూస్తున్న రుణగ్రహీతల ఆశలపై ట్రంప్‌ సుంకా లు నీళ్లు చల్లాయి. అమెరికా ...
మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటవుతుందా? నిరీక్షణకు తెరపడుతుందా.. పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందా..? ఈ ప్రశ్నలకు ...
గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎడమ కాలువ కట్టను ఉప్పుగుండూరుకు చెందిన వైసీపీ నాయకుడు కొల్లగొడుతున్నాడు. అర్ధరాత్రి వేళ యంత్రాలను ...
ఆర్‌బీఐ రెపోరేటును యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్‌ 166.26 ...
ఒక శాస్త్రవేత్తగా తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి డాక్టర్‌ సుచిత్ర ఎల్లా. భారత్‌ ...
దేశానికి చెందిన అగ్రగామి వెంచర్‌ స్టూడియో బయోమి రూ.100 పెట్టుబడుల సమీకరణను పూర్తి చేసినట్టు ప్రకటించింది. బయోమి తన సమీకృత ...
స్థానిక శిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఐపీఓకు సిద్ధమవుతోంది.
దివీస్‌ లాభం రూ.545 కోట్లు వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి దివీస్‌ లేబరేటరీస్‌ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను ...