News

మునుపెన్నడూలేని విధంగా మామిడి రైతులు దిగాలు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేక నష్టాలబాట పట్టారు. మండలంలో 4,500 ఎకరాల్లో ...
నిత్య జీవితంలో యోగా భాగం కావాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. ఎస్వీయూ తారకరామా స్టేడియంలో చేపట్టిన 11వ ...
పాలిటెక్నిక్‌ డిప్లొమా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకుగాను నిర్వహించే పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ శనివారం ...
జిల్లా పారిశ్రామికరణపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఎంఎ్‌సఎంఈ పార్కులు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి ...
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం శనివారం జిల్లాలో విజయవంతమైంది.9.65 లక్షలమంది తమ పేర్లను ...
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 29వ తేదీన కుప్పం పర్యటనకు రానున్నారు.శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలో ఇటీవల గృహప్రవేశం ...
ప్రముఖ నటి విద్యాబాలన్‌ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి కుటుంబసభ్యులతో కలసి ...
స్వయంభు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి శనివారం నాలుగు గంటల సమయం పట్టింది. ఉదయం నుంచే కాణిపాకానికి జిల్లా నలుమూల నుంచి వేల ...
ప్రభుత్వం ప్రకటించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు సంబంధించి వస్తున్న వదంతులను నమ్మొద్దని రీజనల్‌ ...
కడప జిల్లాలోని వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో 4, 5 తరగతుల ప్రవేశాలకు ఈనెల 25వ తేదీవరకు గడువు పొడిస్తున్నట్లు డీఎ్‌సడీవో శశిధర్‌ ...
ఆయుధాల మీద, సైన్యం మీద ఆధారపడని స్వేచ్ఛాయుత భారతదేశం ఆవిష్కృతం అవుతుందని గాంధీ కలలు కన్నారు. కానీ, స్వాతంత్య్రానంతర భారతదేశం ...
నాగేంద్ర బైక్‌పై తన సొంతూరు నుంచి వేరొక ఊరు పని నిమిత్తం బయల్దేరాడు. దారిలో అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.