News

రష్యాలోని సెయింట్ పీటర్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ను నాశనం చేసే ఉద్దేశం తమకు లేదని, ...
రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా వన్ రేస్‌ని ...
GHMC: జీహెచ్ఎంసీలో 27 మంది టౌన్‌ ప్లానింగ్ అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. పలువురిని ...
చాలా మంది తాము వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదని అంటుంటారు. అయితే, అలాంటి వారు వెంటనే ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య ...
ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్దకానికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
తుంగభద్ర జలాశయానికి వరదనీటి చేరిక రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రోజూ 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇది రెండురోజుల ...
పశ్చిమాసియాలోని ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరుదేశాలు క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి.
International Yoga Day Celebrations in Hyderabad: హైదరాబాద్‌ (Hyderabad Yoga Event) గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ...
మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం సమీప బంధువు, సముద్ర భూగర్భ పరిశోధనా, హార్బర్‌ నిర్మాణ పనుల కంపెనీకి చెందిన కార్యాలయం, ...
విజయనగర జిల్లా, కమలాపురం చెరువులో చేపలు మృత్యువాత కారణంగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో మంది మత్య్సకారులు జీవనం ఈ ...
‘మోదీ పాలనపై సామాన్యుని సణుగుడు’ (జూన్‌ 14, ‘పళని పలుకు’) అంకెల్లో ఎలా ప్రతిబింబిస్తుందో చూద్దాం. నిర్దుష్టమైన, నిరూపించదగిన ...
భారత జావెలిన్ త్రో హీరో, ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra), రెండేళ్ల నిరీక్షణ తర్వాత తన తొలి పారిస్ డైమండ్ లీగ్ ...