News
ఇందిరా పార్క్ వద్ద జూన్ 4న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు.
Tata Harrier EV: హారియర్ ఈవీని టాటా మోటార్స్ జూన్ 3న మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ను లాంచ్ ...
ఇంటర్నెట్ డెస్క్: బ్రూనై దారుస్సలాం భారత హైకమిషనర్గా వ్యవహరించిన అలోక్ అమితాబ్ దిమ్రీకి ఘన వీడ్కోలు లభించింది. ఆయన ...
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది దళ సభ్యులు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎదుట లొంగిపోయారు.
దేశంలో మొత్తం 2710 కోవిడ్ కేసులు నమోదైనట్లు తెలిపిన ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
సూర్యాపేటలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు (Crime News) చేశారు.
ఏపీలో మెగా డీఎస్సీ (AP Mega DSC) పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సగటున 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ శనివారం ఉదయాన్నే ప్రారంభమైంది. జూన్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు ...
శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబయి చేతిలో గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలైంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ...
బతుకుతెరువు కోసం ఇద్దరు శిల్పులు నదీతీరాన ఉన్న గ్రామానికి వెళ్లారు. తమ కళకు ఆదరణ లభించే అనుకూలమైన చోటు ఇదేనని భావించారు.
ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలిక పరిధిలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం సబ్ రిజిస్ట్రార్ అరుణ లంచం తీసుకుంటూ అవినీతి ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results