News

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిద్ధార్థ్‌ చతుర్వేది, త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్‌ మూవీ ‘ధడక్‌ 2’ (Dhadak 2) ...
వేములవాడ గ్రామీణం: దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం ...
అగ్రరాజ్యం అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయులు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగాలకు అవసరమైన హెచ్‌1బీ వీసాలు కష్టంగా ...
హైదరాబాద్‌: తెలంగాణలో మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ద్రోణి ...
42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) ధర్నాచౌక్‌ వద్ద 72 గంటల నిరాహార దీక్షను ...
ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్లు (Stock Market Today) ఈ వారాన్ని లాభాల్లో మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ...
దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్ ...
హైదరాబాద్‌: లైఫ్‌సైన్సెస్‌ కంపెనీలకు రాజధానిగా హైదరాబాద్‌ ఎదిగిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ లిల్లీని గచ్చిబౌలిలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్ర ...
ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.2 వేల నగదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.5 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు రైతులకు అం ...
దిల్లీ: దిల్లీ నుంచి విజయవాడకు రావాల్సిన ఎయిర్‌ విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం మూడు గంటలకుపైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9.30గం.లకు దిల్లీ న ...
సినీ నటుడు సూర్య, జ్యోతిక దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సూర్య తన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అమెరికాకు చెందిన లిల్లీ ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.