News
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెడతామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రాజెక ...
హైదరాబాద్ మహానగరంలో జోరు వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, హయత్నగర్, పంజాగుట్ట, కూకట్ పల్లి వరకు అన్నిప్రాంతాల్లో భారీగా వాన పడుతోంది.
కన్నడలో హిట్ అయిన ‘సు ఫ్రమ్ సో’ మూవీ తెలుగులో అదే పేరుతో ఈ నెల 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ను సోమవారం రిలీజ్ చేశారు.
ఇంగ్లాండ్తో జరిగిన చివరి టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరిసీస్ను 2-2తో సమం చేసింది. మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్లు.. తమ అనుభవాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..
పరవాడ: అనకాపల్లి జిల్లాలోని పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో లూపిన్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకయ్యాయి. ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. లూపిన్ కంపెనీలో సాయికుమా ...
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వాన కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, ...
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది ‘మహావతార్ నరసింహ’. హోంబలే ఫిల్మ్స్ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా దర్శకుడు అశ్విన్కుమార్ దీన్ని తీ ...
Donald Trump: గాజా ప్రజల ఆకలి తీర్చాలనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కేవలం అమెరికా మాత్రమే ఆ ...
హైదరాబాద్ నగరం అడ్డగుట్టలోని ఫిష్ వెంకట్ నివాసంలో ఆయన కుటుంబసభ్యులను నటుడు సోనూసూద్ పరామర్శించారు. ఇటీవల ఫిష్ వెంకట్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 419 పాయింట్లు, నిఫ్టీ 157 పాయింట్లు చొప్పున ...
PAN 2.0: పాన్ 2.0 ప్రాజెక్ట్కు సంబంధించి కీలక ముందుడుగు పడింది. ఈ ప్రాజెక్ట్ పనులను ప్రముఖ టెక్నాలజీ కన్సల్టింగ్, ...
అమరావతి: నాణ్యమైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిచాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై సమీక్ష నిర్వహించిన ఆయన.. పాలనలో పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీక ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results