ニュース

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యాటకం పూర్తిగా దెబ్బతింది. ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార దాడుల భయంతో ...
శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి ఓటమి చవిచూసింది.
శ్రీవిష్ణు (Sree vishnu) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్‌ మూవీ ‘#సింగిల్‌’ (#Single). ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ...
ఐపీఎల్ (IPL) 18 సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ ముగిసింది.
కోల్‌కతా: ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటింగ్‌ ముగిసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నస్టానికి 206 పరుగులు చేసి ...
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పని చేస్తున్న 19 మంది ఉద్యోగుల వేతనాల పంపు ఉత్తర్వులు జారీ ...
పాకిస్థాన్‌లో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ భారత్‌ అదనంగా స్వల్పశ్రేణి ఎయిర్‌ డిఫెన్స్‌ ఆయుధాలు కొనుగోలుకు టెండర్‌ విడుదల ...
ప్రపంచమంతా చుట్టేయాలన్న కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామందికి ఆ సమయం దొరకదు. కొంతమంది తాము చేసే ...
ఈ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు ‘మా పాప ఫోన్‌ పట్టిందంటే వదలదు, దానివల్ల సరిగ్గా చదవడం లేదు’, ‘మా బాబు పొద్దున్నే లేవమంటే ...
పాక్‌ మహిళను పెళ్లి చేసుకున్నట్లు అధికారులకు చెప్పలేదనడంలో వాస్తవం లేదని ఉద్వాసనకు గురైన సీఆర్‌పీఎఫ్‌ జవాను మునీర్‌ అహ్మద్‌ ...
హైదరాబాద్ శిల్పారామంలో పదేళ్లుగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం ఈసారీ సందడిగా మారింది.
సచిన్ తెందూల్కర్.. తిరుపతి జిల్లాలోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పట్టించుకునే నాథుడు లేక.. అక్కడి భవనాలు శిథిలావస్థకు చేరాయి.