ਖ਼ਬਰਾਂ

జయపురం: కొరాపుట్‌ జిల్లా రైతుల నుంచి రబీ ధాన్యం కొనుగోలు చేయాలని జయపురం సబ్‌ డివిజన్‌ కొట్‌పాడ్‌ కృషక మోర్చా, కొట్‌పాడ్‌ రబీ ...
కొరాపుట్‌: శిక్షణలో ఉన్న ఒడిశా అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. శనివారం కొరాపుట్‌ ...
ఈ క్రమంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కఠిన నియమాలను తీసుకురానుంది. ఇకపై విన్నింగ్ సెలబ్రేషన్స్, సత్కార కార్యక్రమాలు సురక్షితంగా జరిగేలా భద్రతా నియమాలను ...
టెహ్రాన్‌: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. అమెరికా సైన్యం ...
భోజనాలు.. ఆటపాటల సందడి వన భోజనాలకు వెళ్లినప్పుడు, ప్రతీ కుటుంబం తమ వంతు ఆహార పదార్థాలు తీసుకెళ్తారు. కొందరు అక్కడే వంటలు ...
అశ్వాపురం: పట్టాదారు పాస్‌ పుస్తకం ఉన్న పొలాన్ని తన అవసరం నిమిత్తం ఓ రైతు అమ్మేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకుని తహసీల్దార్‌ ...
వాషింగ్టన్‌: అమెరికా తాజాగా ఇరాన్‌లోని అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, దాడులను చేసింది. ఈ దాడుల దరిమిలా అమెరికా, ఇజ్రాయెల్ ...
హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా డేను పుసర్కరించుకొని ఏర్పాటు చేసిన అల్పాహారం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది.
ప్రకృతి ప్రియులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు తప్పక సందర్శించాల్సిన ఒక అద్భుతమైన ప్రదేశం ‘అరాషియామా బాంబూ గ్రోవ్‌’. జపాన్‌లోని కియోటో నగరానికి పశ్చిమాన ఉన్న అందమైన వెదురు వనం ఇది.
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య భీకరయుద్ధం జరుగుతోంది. తాజాగా అమెరికా టెహ్రాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌ అణుకేంద్రాలపై బాంబు దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. ఇజ్రాయెల్- ...
అస్సాంలో జరిగే ‘అంబుబాచీ మేళా’ అరుదైన వేడుక. గువాహటిలో కొలువైన శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయంలో ఏటా జరిగే ఈ మేళా ఒక విలక్షణ ...
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ పండుగ ఏడాదికోసారి వస్తుంది. ఏటా డిసెంబర్‌ 25న వివిధ దేశాల్లోని క్రైస్తవులు ఈ వేడుకను ఘనంగా ...