Nuacht

తెలుగు రాష్ట్రాల్లో పొగబండిని ఇక పొగరాని బండి అని పిలవాలి. ఎందుకంటే.. దేశంలో డీజిల్‌ రైలింజిన్లకు స్వస్తి చెబుతూ కేవలం కరెంటు ...
ఐపీఎల్‌-2025లో సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ఎస్ఆర్‌హెచ్ మ‌ధ్య జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది ...
చిన్నశంకరంపేట (మెదక్‌): భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో తూప్రాన్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, ...
2025 ప్రారంభం నుంచి అనేక వాహన తయారీ సంస్థలు దేశీయ మార్కెట్లో కొత్త కార్లు, అప్డేటెడ్ కార్లను లాంచ్ చేస్తూనే ఉన్నాయి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో కీలక మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ అప్డేట్ చేయనున్నట్లు, ఇది 2025 జూన్ ...
పెనుగొండ: అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ ...
తణుకు అర్బన్‌: అకాల వర్షానికి ఇంటి శ్లాబు కూలిపోయిన ఘటన మండలంలోని వేల్పూ రులో చోటు చేసుకుంది. గ్రామంలోని చింతలదొడ్డిలో ...
తణుకు అర్బన్‌: గోనె సంచులు లేక రైతులు ధాన్యా న్ని రోడ్లపైనే ఉంచాల్సిన పరిస్థితి దాపురించిందని, ధాన్యం దళారుల పాలయ్యేలా ...
తాడేపల్లిగూడెం : జిల్లాలో నీట్‌–యూజీ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. తాడేపల్లిగూడెంలోని రెండు పరీక్షా కేంద్రాలను ...
ఐ.పోలవరం: అయోధ్య రామయ్య కోసం తయారు చేసిన ధనుస్సుకు మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య భాగ్యనగర్‌ సీతారామ సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 13 కిలోల వెండి, కిలో బ ...
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం జగిత్యాల జిల్లా,పెద్దపల్లి కోరుట్లలో మూడు సెకన్లపాటు భూమి ...
అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం 'తెరచాప'. కైలాష్ దుర్గం నిర్మాతగా దీనిని నిర్మిస్తున్నారు. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహా ...