News
చాలా కాలం నుంచి భారత మార్కెట్లలోకి తన ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని అమెరికా ఈవీ దిగ్గజం టెస్లా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ ...
రైతులకు సరిపడా యూరియా, డీఏపీ సరఫరా చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ప్రభాకర్, కార్యదర్శి బి. దేవారం డిమాండ్ చేశారు.
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని ఎమ్మెల్యే బాలూనాయక్ రైతులకు సూచించారు. గురువారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ...
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు శాఖలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ...
కేపీహెచ్బీలో 7 ఎకరాల 33 గుంటల భూమి వేలానికి హౌసింగ్ బోర్డు గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎకరానికి కనీస ధరను రూ.40 ...
కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ మనస్తత్వాన్ని సమర్థిస్తుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విమర్శించారు. థరూర్ ...
హైదరాబాద్ లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. నాలాలు, చెరువులు, కుంటలు, పబ్లిక్ పార్కుల కబ్జాలపై కొరడా ఝుళిపిస్తోంది.
ఒకప్పుడు బట్టలు చిరిగిపోయేవరకు ఉపయోగించేవారు. ఈరోజుల్లో ఎప్పటికప్పుడు కొత్తవి కొనడం ఫ్యాషన్. ఇది ఇప్పటి సమాజ ధోరణి. ముఖ్యంగా ...
న్యూఢిల్లీ: సీఎం పదవి ఖాళీ లేదని, ఐదేండ్ల పాటు పూర్తి టర్మ్ తానే సీఎంగా ఉంటానని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. నాయకత్వ మార్పు జరుగుతుందన్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు.
పొలాలను తీసుకున్న కొడుకులు.. తల్లిని చూసుకోవడంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో వృద్ధురాలు రెండు రోజులుగా రోడ్డు పక్కన రేకుల షెడ్డులోనే గడిపింది. చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు కొడుకులతో..
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంస్థ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2025ను వచ్చే నెల 15–17 తేదీల మధ్య ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results