خبریں

11. బంగారంతో పాటు స్టోన్ వర్క్ ఉంటే వాటి బరువును వేరు చేయించి బిల్లు ఇవ్వమంటూ అడగాలి.
కదిరి పట్టణంలో నకిలీ పోలీసులుగా నటించి లారీ డ్రైవర్‌ను దోపిడీ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి ...
రాజమండ్రి గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరుగుతాయి. లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గత ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలను తెస్తోంది. విశాఖపట్నం, విజయనగరం వంటి కోస్తా జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులు సంభవించవచ్చు. తాజా వాతావరణ హెచ్చరికలు మరియు భద్రతా చిట్కాల కోసం అప్‌ ...
ఢిల్లీలో భారీ వర్షాలు కురిసి, ఐటీఓ వంటి కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్, నీటి నిల్వ సమస్యలు తలెత్తాయి. రోడ్లు నదులుగా మారడంతో ...
బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తూ యువతను ఆర్థికంగా నాశనం చేస్తున్నారని నటుడు-రాజకీయ నాయకుడు బాలకృష్ణపై కేఏ పాల్ ఆరోపణలు.
రైతుభరోసా డబ్బులు ఇంకా రాలేదు..! నల్లగొండ జిల్లా: ఖరీఫ్ సీజన్స్ మొదలవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి 6000 చొప్పున 10 ఎకరాల వరకు పడుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ...
నడుం, పొట్ట, తొడల దగ్గర పేరుకుపోయిన కొవ్వును వెంటనే పోగొట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. వారికి ఉపయోగపడే ఒక డ్రింక్ ఉంది.
కరీంనగర్‌కు చెందిన తొమ్మిదేళ్ల శాన్విక లక్ష్మి బ్లైండ్‌ఫోల్డ్ టెక్నిక్‌లో ప్రతిభ కనబరుస్తోంది. గాంధారి మెడిటేషన్ క్లాస్‌లో ...
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో బాంబు పెట్టామని బెదిరింపు కాల్ రావడంతో.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి.. తనిఖీలు చేపట్టారు.
మేఘాలయ పోలీసులు రాజా రఘువంశీ హత్య కేసులో సోనమ్ రఘువంశీతో సహా ముగ్గురు ఆరోపితులతో వీ సాంగ్ ఫాల్స్‌లో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఫోరెన్సిక్, SDRF బృందాలు మే 23, 2025 నాటి దారుణ హత్య పథకా ...
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యేక స్క్రీనింగ్‌లో కన్నప్ప మూవీని చూసి అద్భుతమని కొనియాడారు. విష్ణు మంచు నటన అదిరిందని కితాబు ఇచ్చారు. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్‌ నటించిన ఈ మూవీ జూన్ 27, 2025న గ్ర ...