News
హర్యానాలోని ఫరీదాబాద్లో పెళ్లైన రెండు నెలలకే ఓ యువతిని అత్తింటివారు దారుణంగా హత్య చేశారు. ఇంట్లోనే గోయ్యి తీసి పాతిపెట్టారు.
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. యండగండి - కోలమూరు కాలువ పనుల ఫోటోలను ఆయన సోషల్ ...
జమ్మూకాశ్మీర్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఒక ప్రత్యేకమైన దృశ్యం ఆవిష్కృతమైంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ...
ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం కిసాన్ యోజనతో కలిపి ...
ఫాఫ్ డుప్లెసిస్ తన 42 ఏళ్ల వయస్సులో అద్భుతమైన సెంచరీతో యూఎస్ఏ టీ20 లీగ్లో దుమ్ము రేపాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్ తరపున ...
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో రిషబ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్తో అదరగొట్టాడు. పంత్ కొట్టిన ఓ షాట్కు ఇంగ్లండ్ కెప్టెన్ ...
అబుదాబీలో ఒక వ్యక్తి ఉద్యోగం చేయకుండానే దాదాపు రూ.26 లక్షల జీతం పొందాడు. ఒక కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అతనికి ...
విష్ణు మంచు కన్నప్ప ప్రమోషన్స్లో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. విష్ణు ఇక ఈ ప్రమోషన్స్ను తారాస్థాయికి ...
హైదరాబాద్ రాజ్భవన్ ఎదుట నాగమణి అనే మహిళ ఆందోళన సృష్టించింది. గవర్నర్ను కలవడానికి అనుమతి లభించకపోవడంతో ఆమె నిరసనకు దిగింది ...
హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్, సొంతింటి కల సాకారంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని అన్నారు. రుణాలిచ్చే ముందు క్షేత్రస్థాయి పరిశీలన ...
యోగా దినోత్సవం సందర్భంగా.. మధురైలో 10 వేల మందితో నిర్వహించిన యోగా కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవి పాల్గొని ...
విశాఖపట్నంలో వినూత్న తరహా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూటర్ డిక్కీలను లక్ష్యంగా ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results