뉴스

గువహటి-చెన్నై ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయ్యాక విమానంలో ఇంధనం తక్కువగా ఉన్నట్టు గుర్తించిన పైలట్ వెంటనే ...
విశాఖ యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కింది. యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షల మందికి పైగా పౌరులు ...
రష్యాలోని సెయింట్ పీటర్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ను నాశనం చేసే ఉద్దేశం తమకు లేదని, ...
Placards Controversy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ జిన్నారంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. అయితే బీఆర్‌ఎస్ ధర్నాలో రప్పా.. రప్పా ప్లకార్డులు దర్శ ...
చాలా మంది తాము వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదని అంటుంటారు. అయితే, అలాంటి వారు వెంటనే ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య ...
ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్దకానికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా వన్ రేస్‌ని ...
GHMC: జీహెచ్ఎంసీలో 27 మంది టౌన్‌ ప్లానింగ్ అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. పలువురిని ...
Tushar Ghadigaonkar: గత కొన్నేళ్ల నుంచి అతడికి సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో మానసికంగా చాలా కృంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ప్రాణాలు తీసుకున్నాడు.
తుంగభద్ర జలాశయానికి వరదనీటి చేరిక రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రోజూ 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇది రెండురోజుల ...
Kaushik Reddy Case: సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లే కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలేబుల్ కేసు పెట్టారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కావాలనే కేసులు పెడుతున్ ...
పశ్చిమాసియాలోని ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరుదేశాలు క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి.