समाचार

మన దేశ చరిత్రలోనే భారీ స్కాముల జాబితాలో క్వార్ట్జ్ కుంభకోణం చేరింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన ...
ఇండియాలో ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. 2024 ఆర్థిక సర్వేలో కేవలం 51 శాతం ...
ఆఫ్రికన్ బుల్‌ఫ్రాగ్‌లు శరీరాలను మట్టిలో పాతిపెట్టి నిద్రలోకి జారుకోవడం ద్వారా నీటి అవసరాన్ని తగ్గించుకుంటాయి.
స్వీట్స్ ఎక్కువ తినేవారికి శరీరంలో పోషకాల లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది.
బీఆర్ఎస్ నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. రాజేంద్ర నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
అస్వస్థత కారణంగా అపోలో ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆరోగ్యం కుదుటపడుతోంది. ఆంజియోగ్రామ్‌ తర్వాత ఆయన ...
రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకునేలా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ‘దోపిడీలు-దొంగలు’, ‘సత్యం ...
పెద్ద శబ్దం కారణంగా చెవి కాలువలో ఒత్తిడి పెరిగి తల తిరుగుతుంది. ఇయర్ ఫోన్‌ల అతి వినియోగంతో చెవులు తిమ్మిరి కూడా ఎక్కుతాయి.
తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఓ పాతనేరస్తురాలిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి ...
నగరంలో శుక్రవారం ఉదయం నుంచీ చిరుజల్లులు పడుతుండగా, రాత్రి గంటపాటు దంచికొట్టింది. 8.30 తర్వాత గంటపాటు భారీ వర్షం కురిసింది.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌‌న, రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి కొండపల్లి శ్రీని ...
స్కూటీపై వచ్చిన ఓ దొంగ.. రోడ్డు పక్కన ఎత్తుగా పేర్చిన ట్రేల వద్దకు వెళ్లాడు. ఆ ట్రేలలో ఒకదాన్ని తీసుకుని బండిపై పెట్టుకున్నాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడ ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.