Nieuws
మంగళగిరి నియోజకవర్గంలోని బకింగ్ హాం కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. వర్షాకాలంలో రైతులకు ...
స్టాక్ మార్కెట్లో ప్రస్తుతానికైతే టీ+జీరో ట్రేడింగ్ ఐచ్ఛికమని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ స్పష్టం చేసింది.
వెలగపూడి గ్రామంలో గాలివాన కారణంగా విద్యుత్ హై ఓల్టేజీ ట్రాన్స్మిషన్ టవర్ కూలిపోయింది. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుని, ఆ ...
పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రైతుల సంక్షేమం కోసం చేసిన ప్రభుత్వ చర్యలను ...
2017 తర్వాత రాష్ట్ర ఇంధన సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఖాళీల సమస్య పెరిగిపోతున్నట్లు సమాచారమొచ్చింది. యువత ఇటీవలి ...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 24,346 స్థాయిలో కన్సాలిడేట్ అవుతోంది.
యుద్ధం కాకుండా ఉగ్రవాద నిర్మూలనదే సరైన దారి అని సీపీఐ నారాయణ అన్నారు. రెండు దేశాలు శాంతియుతంగా వ్యవహరించాలన్నారు ...
ఉపాధి హామీ పథకంలో వినూత్న పంటకుంటలు తవ్వడం ద్వారా రైతులకు మరిన్ని ప్రయోజనాలు వస్తున్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడమే ...
కులగణనపై కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం నిర్వహించాలనే నిర్ణయంతో, రాహుల్ గాంధీ ఆశయంతో ఇప్పటికే తెలంగాణలో విజయవంతంగా జరిగిన ...
పోలవరం డయాఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులపై అమెరికా, కెనడా నిపుణులు నేటి నుంచి ప్రత్యక్ష పర్యవేక్షణ ప్రారంభించనున్నారు.
పాకిస్థాన్పై ఆర్థిక యుద్ధాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత తీవ్రం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎ్ఫ)లో మన దేశం తరఫున ...
కంపెనీల చట్టం కింద నమోదైన కంపెనీల సంఖ్య తగ్గనుంది. ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేనందున తమ పేర్లు తొలగించాలని 3,300కు పైగా ...
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven