News

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఇచ్చిన నివేదికను శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెడతామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. క్యాబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రాజెక ...