News

‘మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీరు అలీబాబా 40 దొంగల కథ మాదిరిగా ఉంది. దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశామని ఒప్పుకొంటారా?’ ...
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 24 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం ...
వినియోగదారుల నుంచి 88 శాతానికి పైగా కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నా తెలంగాణ డిస్కంల నష్టాలు మాత్రం పెరిగిపోతున్నాయి.
ఉపాధి హామీ పథకం మాదిరిగానే.. రాష్ట్రంలో చేయూత పెన్షన్లకూ సామాజిక తనిఖీలు (సోషల్‌ ఆడిట్‌) చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలలకు కొత్త ఫీజులను నిర్ణయించే ముందు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ...
హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 ప్రాజెక్టుకు సత్వరమే అనుమతి మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ...
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల కలలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని రెవెన్యూ, ...
హిందూ మున్నని తరఫున ఈ నెల 22న మదురైలో మురుగన్‌ భక్తుల మహానాడు జరగనుందని, అందులో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్‌ ...
దేశంలో యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ కట్టడాలు సహా 100 సుప్రసిద్ధ క్షేత్రాలు, 50 సాంస్కృతిక ప్రాంతాల్లో శనివారం ...
వెట్‌ గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌(జీసీసీ) విధానంలో ఎలక్ట్రిక్‌ బస్సుల్ని తీసుకునేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఈ మేరకు 2 వేల ...
గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం పట్టపగలు ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు, మృతుల బంధువుల కథనం ప్రకారం...