News

మానవాళికి భూగర్భ జలాలే ప్రధానాధారం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 80శాతం, పట్టణాల్లో 50శాతం అవసరాలకు భూగర్భ జలాలే దిక్కు.
తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్‌ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి అన్నారు. భక్తుల భద్రత కోసమే మఠాలకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు.
దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్ ...
హైదరాబాద్‌: లైఫ్‌సైన్సెస్‌ కంపెనీలకు రాజధానిగా హైదరాబాద్‌ ఎదిగిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ లిల్లీని గచ్చిబౌలిలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్ర ...
ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.2 వేల నగదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.5 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు రైతులకు అం ...
వేములవాడ గ్రామీణం: దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: సిద్ధార్థ్‌ చతుర్వేది, త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్‌ మూవీ ‘ధడక్‌ 2’ (Dhadak 2) ...
దిల్లీ: దిల్లీ నుంచి విజయవాడకు రావాల్సిన ఎయిర్‌ విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం మూడు గంటలకుపైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9.30గం.లకు దిల్లీ న ...
దిల్లీ: దిల్లీ నుంచి విజయవాడకు రావాల్సిన ఎయిర్‌ విస్తారా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్‌ టేకాఫ్‌ సమయంలో విమానాన్ని పక్కకు తీసుకువచ్చారు. ఉదయం 9.30 గంటలకు దిల్లీ నుంచి విజయవాడకు బయలుదే ...
అగ్రరాజ్యం అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయులు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగాలకు అవసరమైన హెచ్‌1బీ వీసాలు కష్టంగా ...
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అమెరికాకు చెందిన లిల్లీ ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.
సినీ నటుడు సూర్య, జ్యోతిక దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సూర్య తన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.