News

విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో, షాహిద్‌ కపూర్‌ హీరోగా.. త్వరలో ‘రోమియో’ అనే చిత్రం పట్టాలకెక్కనుంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా భాగం కానుంది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వాన కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, ...
ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుతం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది ‘మహావతార్‌ నరసింహ’. హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా దర్శకుడు అశ్విన్‌కుమార్‌ దీన్ని తీ ...
Donald Trump: గాజా ప్రజల ఆకలి తీర్చాలనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. కేవలం అమెరికా మాత్రమే ఆ ...
హైదరాబాద్‌ నగరం అడ్డగుట్టలోని ఫిష్‌ వెంకట్‌ నివాసంలో ఆయన కుటుంబసభ్యులను నటుడు సోనూసూద్‌ పరామర్శించారు. ఇటీవల ఫిష్‌ వెంకట్‌ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.
Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 419 పాయింట్లు, నిఫ్టీ 157 పాయింట్లు చొప్పున ...
PAN 2.0: పాన్‌ 2.0 ప్రాజెక్ట్‌కు సంబంధించి కీలక ముందుడుగు పడింది. ఈ ప్రాజెక్ట్‌ పనులను ప్రముఖ టెక్నాలజీ కన్సల్టింగ్‌, ...
అమరావతి: నాణ్యమైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిచాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై సమీక్ష నిర్వహించిన ఆయన.. పాలనలో పీపుల్‌, విజన్‌, నేచర్‌, టెక్నాలజీక ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న పాత్రలను ఎంపిక చేసుకోవడంతోపాటు సహజ నటనకు కేరాఫ్‌గా నిలిచే వారిలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ఒకరు. ‘ఆడుజీవితం’ (Aadujeevitham)లోని నటనకుగానూ ఆయనకు జాతీయ అ ...
ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కూలీ’ (coolie) మూవీలో ప్రీతి పాత్రను ఇచ్చినందుకు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌కు ధన్యవాదాలని నటి శ్రుతిహాసన్‌ అన్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నాగార్జున, సత్యరాజ్‌ తద ...
దిల్లీ: కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురిని తెదేపా ( TDP) ఎంపీల బృందం కలిసింది. ఏపీలో పెట్రోలియం, గ్యాస్‌ సంబంధిత ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రిని ఎంప ...
Vivo Y400 5G:  ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ  వివో భారత్‌ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. వివో వై400 5జీ ...