News
విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో, షాహిద్ కపూర్ హీరోగా.. త్వరలో ‘రోమియో’ అనే చిత్రం పట్టాలకెక్కనుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో తమన్నా భాటియా భాగం కానుంది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వాన కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, ...
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది ‘మహావతార్ నరసింహ’. హోంబలే ఫిల్మ్స్ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా దర్శకుడు అశ్విన్కుమార్ దీన్ని తీ ...
Donald Trump: గాజా ప్రజల ఆకలి తీర్చాలనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కేవలం అమెరికా మాత్రమే ఆ ...
హైదరాబాద్ నగరం అడ్డగుట్టలోని ఫిష్ వెంకట్ నివాసంలో ఆయన కుటుంబసభ్యులను నటుడు సోనూసూద్ పరామర్శించారు. ఇటీవల ఫిష్ వెంకట్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 419 పాయింట్లు, నిఫ్టీ 157 పాయింట్లు చొప్పున ...
PAN 2.0: పాన్ 2.0 ప్రాజెక్ట్కు సంబంధించి కీలక ముందుడుగు పడింది. ఈ ప్రాజెక్ట్ పనులను ప్రముఖ టెక్నాలజీ కన్సల్టింగ్, ...
ఇంటర్నెట్ డెస్క్: విభిన్న పాత్రలను ఎంపిక చేసుకోవడంతోపాటు సహజ నటనకు కేరాఫ్గా నిలిచే వారిలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఒకరు. ‘ఆడుజీవితం’ (Aadujeevitham)లోని నటనకుగానూ ఆయనకు జాతీయ అ ...
ఇంటర్నెట్డెస్క్: ‘కూలీ’ (coolie) మూవీలో ప్రీతి పాత్రను ఇచ్చినందుకు దర్శకుడు లోకేశ్ కనగరాజ్కు ధన్యవాదాలని నటి శ్రుతిహాసన్ అన్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నాగార్జున, సత్యరాజ్ తద ...
దిల్లీ: కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురిని తెదేపా ( TDP) ఎంపీల బృందం కలిసింది. ఏపీలో పెట్రోలియం, గ్యాస్ సంబంధిత ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రిని ఎంప ...
Vivo Y400 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో భారత్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. వివో వై400 5జీ ...
మానవాళికి భూగర్భ జలాలే ప్రధానాధారం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 80శాతం, పట్టణాల్లో 50శాతం అవసరాలకు భూగర్భ జలాలే దిక్కు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results