News

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో ఆరో నిందితురాలైన ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి.. వాస్తవాలను తొక్కిపెట్టి  మరోసారి ఇక్కడ పిటిషన్‌ దాఖలు ...
మీకేం కావాలి..? దృఢమైన శరీరం... తీర్చిదిద్దినట్లుండే సౌష్టవం... చక్కటి ఆరోగ్యం... సంపూర్ణ ఆయుష్షు... మది నిండా ఆహ్లాదం...
‘‘జలవివాదాల విషయంలో తెలంగాణకు సంపూర్ణ న్యాయం చేస్తాం. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ...
కొన్నాళ్లుగా తాత్కాలిక మరమ్మతులకే పరిమితమైన ఎన్టీఆర్‌ ఘాట్‌ ఎట్టకేలకు కొత్త శోభ సంతరించుకుంటోంది.
గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం రెండు ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది.
తోతాపురి సాగుచేసిన మామిడి రైతులను అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ స్పష్టం చేశారు.
టేకాఫ్‌ తీసుకున్న ఓ విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకోవడంతో అత్యవసరంగా వెనక్కి వచ్చిన సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం ...
ఎలాంటి పరిసరాల్లోనైనా బతకగలిగే ప్రాణి మానవుడు ఒక్కడే. ఇతర జీవజాతులకు ఇది ఎందుకు సాధ్యం కాలేదన్నది ఇప్పటికీ అంతు చిక్కని ...
జీవితం పెట్టే పరీక్షల్లో మీ పిల్లలు చాలా సార్లు ఓడిపోవచ్చు- మీలాగే. చాలా సార్లు నిరాశకు లోనై ఇక ప్రయత్నాలు ఆపేద్దామనుకోవచ్చు.
అంతరిక్ష రంగంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థకు ...
కొత్త విషయాలు నేర్చుకోవడం, తార్కిక శక్తి కనబరచడం, అవగాహనతో సమస్యలను పరిష్కరించడం- ఇవన్నీ మనుషుల జ్ఞానశక్తికి కొలమానాలు.
ఉదర సంబంధిత సమస్యలతో ఈ నెల 15న ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ (78) గురువారం ...