ニュース

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం సాయుధంగా బలపడుతోంది. దశాబ్దాల కాలం నాటి రైఫిళ్ల వాడకాన్ని దశలవారీగా ...
సాక్షి, అమరావతి: డిగ్రీ విద్యా విధానంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. సింగిల్‌ మేజర్‌ విధానాన్ని మార్పు చేస్తామంటూ ...
కరప: ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 93,500 హెక్టార్లలో వరి సాగు జరుగుతూండగా ఇప్పటి వరకూ 15 వేల హెక్టార్లలో నాట్లు పడ్డాయని జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఇందులో 6 వేల హెక్టార్ ...
పెద్దాపురం: భక్తుల కల్పవల్లిగా ఖ్యాతికెక్కిన పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు గురువారం అధిక సంఖ్యలో తరలి ...
పిఠాపురం: వాణిజ్య పంటలపై దాడి చేస్తున్న మెట్ట జలగల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు డాక్టర్‌ సీతారామశర్మ, డాక్టర్‌ రామభద్రరాజు సూచించారు. గొల్లప్రోలు మండలంలో వాణిజ్య పంటలపై మెట్ట జలగలు ద ...
తొండంగి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాలన పేదల కోసం కాదని, ‘పచ్చ’ మీడియాతో పాటు వందిమాగధులు, పెత్తందార్ల అభివృద్ధి కోసమేనని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. బాబు ...
మదనపల్లె రూరల్‌ : కడప–బెంగళూరు హైవేలోని మదనపల్లె అమూల్‌ డెయిరీ స్థలంలో ఓ రియల్టర్‌ తన వెంచర్‌కు సంబంధించిన బోర్డులు శాశ్వతంగా ఏర్పాటుచేశాడు. ప్రభుత్వ డెయిరీకి చెందిన స్థలంలో ప్రైవేట్‌ వ్యక్తులు రియల్‌ ...
● నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్‌కు మాజీ మంత్రి రోజా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ● వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై తప్పుడు కేసుల బనాయింపుపై మండిపాటు ...
బాపట్ల: బాపట్ల జిల్లాను ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో శనివారం నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి పేర్కొన్నారు. ఈ నిషేధంపై ప్రజల్ ...
నెల్లూరు (లీగల్‌): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బచ్చలపల్లి సురేష్‌కుమార్‌రెడ్డికి కండిషన్లతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ గూడూరు ఏడో అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి వెంకటనాగపవన్‌ ఉత్తర ...